Webdunia - Bharat's app for daily news and videos

Install App

దారుణం... మహళపై ఏడుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్... దేహాన్ని ముక్కలుగా నరికి...

మహిళలపై కామాంధుల దాడి రోజురోజుకీ పెచ్చరిల్లిపోతోంది. నిర్భయ చట్టం తెచ్చినా వారి ఆగడాలకు అంతే లేకుండా వుంది. ఇటీవలే నిర్భయ కేసులో నిందితులకు మరణశిక్ష విధించినా కామాంధుల్లో ఎంతమాత్రం భయం కలుగడం లేదు. నిర్భయ దాడికి మించిన దాడి చేసి ఓ మహిళను అత్యంత కిరాత

Webdunia
శనివారం, 13 మే 2017 (15:15 IST)
మహిళలపై కామాంధుల దాడి రోజురోజుకీ పెచ్చరిల్లిపోతోంది. నిర్భయ చట్టం తెచ్చినా వారి ఆగడాలకు అంతే లేకుండా వుంది. ఇటీవలే నిర్భయ కేసులో నిందితులకు మరణశిక్ష విధించినా కామాంధుల్లో ఎంతమాత్రం భయం కలుగడం లేదు. నిర్భయ దాడికి మించిన దాడి చేసి ఓ మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన హర్యానాలో వెలుగుచూసింది. 
 
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... విధులకు వెళుతున్న ఓ యువతిని ఏడుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెపై ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను ముక్కముక్కలుగా నరికేశారు రాక్షసులు. ఇంకా ఆమె ముఖం కూడా గుర్తుపట్టకూడదని ముఖంపై వాహనాన్ని నడిపి ఛిద్రం చేశారు. 
 
దారుణ స్థితిలో వున్న మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మే 9న ఘటన జరుగ్గా ఆ శవం ఎవరిదన్నది తెలుసుకునేందుకు పోలీసులకు మూడు రోజులు పట్టింది. కనిపించకుండా పోయిందన్న కేసుల ఆధారంగా ఆ మహిళ వివరాలను పోలీసులు కనుగొన్నారు. ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసిన ఏడుగురు వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం