Webdunia - Bharat's app for daily news and videos

Install App

శభాష్ అనిపించుకున్న హర్యానా బీజేపీ నేత.. కట్నంగా ఒక్క రూపాయి

సెల్వి
బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (11:37 IST)
హర్యానా రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి కృష్ణ చౌకర్‌ శభాష్ అనిపించుకున్నారు. వరకట్నంగా రూపాయి మాత్రమే తీసుకుని కుమారుడి వివాహం జరిపించారు. సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తోన్న చౌకర్ కుమారుడు గౌరవ్‌కు హర్యానా రాష్ట్ర స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఛైర్మన్‌ భూపాల్‌ సింగ్‌ ఖాద్రీ కుమార్తె గరిమాతో వివాహం జరిపించారు. 
 
కట్నంగా వధువు తరపు వారు ఏడు లక్షలకు పైగా వరకట్నం ఇచ్చారు. అయితే ఆ మొత్తాన్ని చౌకర్ సున్నితంగా నిరాకరించారు. సంచిలో నుంచి రూపాయి మాత్రమే తీసుకుని, మిగిలింది వెనక్కి ఇచ్చేశారు. దీంతో అతిథులంతా ఆయనపై ప్రశంసలు కురిపించారు. 
 
ఈ సందర్భంగా కృష్ణ చౌకర్‌ మాట్లాడుతూ.. వరకట్నం సమాజానికి శాపమని అన్నారు. ఇక, తన కుమార్తెకు కట్నంగా ఇచ్చిన సొమ్మును వరుడి కుటుంబం నిరాకరించడంతో వధువు తండ్రి ఆ మొత్తాన్ని ఓ మహిళా కాలేజీకి విరాళంగా అందజేయడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments