బాలికలపై ఎవరైనా అత్యాచారం చేస్తే ఇక ఉరిశిక్షే...

ఉన్నావ్ (యూపీ), కఠువా (జమ్మూకాశ్మీర్) ప్రాంతాల్లో జరిగిన అత్యాచార ఘటనలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఇకపై 12 ఏళ్ల లోపు బాలికలపై ఎవరైనా అత్యాచారం చేస్తే వారికి మరణదండన తప్పదు.

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2018 (09:01 IST)
ఉన్నావ్ (యూపీ), కఠువా (జమ్మూకాశ్మీర్) ప్రాంతాల్లో జరిగిన అత్యాచార ఘటనలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఇకపై 12 ఏళ్ల లోపు బాలికలపై ఎవరైనా అత్యాచారం చేస్తే వారికి మరణదండన తప్పదు. కేంద్ర మంత్రివర్గం శనివారం సమావేశమై ఇందుకు సంబంధించి ఓ ఆర్డినెన్స్‌ను తెచ్చే అంశాన్ని పరిశీలించి ఖరారు చేస్తుంది. 
 
ఇది వెంటనే జారీ అవుతుందని ఉన్నతస్థాయి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లైంగిక అత్యాచార ఘటనల నుంచి పిల్లలను సంరక్షించే చట్టం(పోస్కో)కు సవరణ చేస్తూ తెచ్చే ఈ ఆర్డినెన్స్‌ను తక్షణం అమలు చేయాలని నిర్ణయించారు.
 
ఆర్డినెన్స్‌‌స్థానే తీసుకునిరాబోయే చట్టాన్ని పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడతారు. ఇన్నాళ్లూ మైనర్లను రేప్‌ చేస్తే విధించే కఠిన శిక్ష అత్యధికంగా జీవిత ఖైదు (14 ఏళ్లు)... అత్యల్పంగా ఏడేళ్లు. ఈ నేపథ్యంలో పోస్కో చట్టానికి సవరణ తేనున్నట్లు కేంద్రం శుక్రవారం అధికారికంగా సుప్రీంకోర్టుకు కూడా తెలియజేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం