జుట్టు మొత్తం ఊడిపోతుందనీ దారుణం నిర్ణయం తీసుకున్న యువతి..

Webdunia
ఆదివారం, 3 జులై 2022 (12:45 IST)
తన జట్టు మొత్తం ఊడిపోవడాన్ని ఆ యువతి జీర్ణించుకోలేక పోయింది. దీంతో ఆమె ఓ దారుణ నిర్ణయం తీసుకుంది. వెంట్రుకలు ఊడిపోకుండా ఎన్నో రకాలైన చికిత్సలు చేయించుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోవడంతో ఆమె విరక్తి చెందింది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది.  ఈ విషాదకర ఘటన కర్నాటక రాష్ట్రంలోని మైసూరు నగరంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మైసూరు నగరంలోని రాఘవేంద్ర ఎక్స్‌టెన్షన్ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్ళి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ మృతురాలిని కావ్యశ్రీ (21)గా గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఓ నిజాన్ని గుర్తించారు. 
 
ఆ యువతికి సోకిన వింత జబ్బు కారణంగా తల వెంట్రుకలు పూర్తిగా రాలిపోయాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఆ యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై నజరాబాద్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments