Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుల్బర్గ్ సొసైటీ నరమేథం కేసు: బిపిన్ పటేల్‌‌తో పాటు 24 మంది దోషులు

Webdunia
గురువారం, 2 జూన్ 2016 (17:30 IST)
గోద్రా అల్లర్ల మరుసటి రోజు సంభవించిన గుల్బర్గ్ సొసైటీ నరమేథం కేసులో అహ్మదాబాద్ కోర్టు దోషులను ప్రకటించింది. ఈ కేసులో 24 మందిని దోషులుగా కోర్టు నిర్ధారించింది. బీజేపీ నేత బిపిన్ పటేల్‌ను ప్రధాన నిందితుల్లో ఒకరుగా కోర్టు నిర్ధోషిగా ప్రకటించింది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం 66 మందిని నిందితులుగా పేర్కొంది. ఈ 66 మందిలో క్రుట 24 మందిని దోషులుగా నిర్ధారించింది. 
 
మిగిలిన 36 మందిని నిర్ధోషులుగా వదిలిపెట్టింది. కాగా గుజరాత్‌లో 2002లో చోటుచేసుకున్న ఈ నరమేథంలో కాంగ్రెస్ ఎంపి ఎహ్సాన్ జాఫ్రీ సహా 69 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. పలువురిని సజీవదహనం చేశారు. జాఫ్రీని బయటకు ఈడ్చుకొచ్చి చంపి తగలబెట్టారు. 77ఏళ్ల వయస్సులో జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ అనార్యోగంతోనూ మరోవైపు తనకు జరిగిన అన్యాయంతోనూ ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments