Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో ఏర్పడిన వివాదం.. ముగ్గురు కుమారుల్ని పీకకోసి చంపేసిన కానిస్టేబుల్

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (11:30 IST)
భార్యాభర్తల మధ్య ఏర్పడిన వివాదం ముగ్గురు సంతానాన్ని పొట్టనబెట్టుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో మానవీయ అనుబంధాలు గాడితప్పుతున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల సంబంధాలు చిన్న చిన్న గొడవలకే విడాకులు వరకు వెళ్తున్నాయి. అంతేగాకుండా దారుణ హత్యలకు దారితీస్తున్నాయి. 
 
తాజాగా భార్యతో ఏర్పడిన గొడవ కారణంగా ఓ భర్త తన ముగ్గురు సంతానాన్ని పీకకోసి హతమార్చాడు. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌, భావ్ నగర్‌కు చెందిన కానిస్టేబుల్ సుక్దేవ్ సియాల్. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం పూట సుక్దేవ్‌కు ఆతని భార్యతో గొడవలు జరిగాయి. ఈ వివాదం కారణంగా తన ముగ్గురు కుమారులు గుజాల్ (9), ఉద్దవ్ (5), మన్మీట్ (3)లను ఆవేశంతో గొంతుకోసి హత్య చేశాడు సుక్దేవ్. ఆపై సుక్దేవ్ సమీపంలోని పోలీస్ స్టేషన్‍‌లో లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుక్దేవ్ దంపతుల వద్ద విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments