Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో ఏర్పడిన వివాదం.. ముగ్గురు కుమారుల్ని పీకకోసి చంపేసిన కానిస్టేబుల్

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (11:30 IST)
భార్యాభర్తల మధ్య ఏర్పడిన వివాదం ముగ్గురు సంతానాన్ని పొట్టనబెట్టుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో మానవీయ అనుబంధాలు గాడితప్పుతున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల సంబంధాలు చిన్న చిన్న గొడవలకే విడాకులు వరకు వెళ్తున్నాయి. అంతేగాకుండా దారుణ హత్యలకు దారితీస్తున్నాయి. 
 
తాజాగా భార్యతో ఏర్పడిన గొడవ కారణంగా ఓ భర్త తన ముగ్గురు సంతానాన్ని పీకకోసి హతమార్చాడు. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌, భావ్ నగర్‌కు చెందిన కానిస్టేబుల్ సుక్దేవ్ సియాల్. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం పూట సుక్దేవ్‌కు ఆతని భార్యతో గొడవలు జరిగాయి. ఈ వివాదం కారణంగా తన ముగ్గురు కుమారులు గుజాల్ (9), ఉద్దవ్ (5), మన్మీట్ (3)లను ఆవేశంతో గొంతుకోసి హత్య చేశాడు సుక్దేవ్. ఆపై సుక్దేవ్ సమీపంలోని పోలీస్ స్టేషన్‍‌లో లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుక్దేవ్ దంపతుల వద్ద విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments