Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో ఏర్పడిన వివాదం.. ముగ్గురు కుమారుల్ని పీకకోసి చంపేసిన కానిస్టేబుల్

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (11:30 IST)
భార్యాభర్తల మధ్య ఏర్పడిన వివాదం ముగ్గురు సంతానాన్ని పొట్టనబెట్టుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో మానవీయ అనుబంధాలు గాడితప్పుతున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల సంబంధాలు చిన్న చిన్న గొడవలకే విడాకులు వరకు వెళ్తున్నాయి. అంతేగాకుండా దారుణ హత్యలకు దారితీస్తున్నాయి. 
 
తాజాగా భార్యతో ఏర్పడిన గొడవ కారణంగా ఓ భర్త తన ముగ్గురు సంతానాన్ని పీకకోసి హతమార్చాడు. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌, భావ్ నగర్‌కు చెందిన కానిస్టేబుల్ సుక్దేవ్ సియాల్. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం పూట సుక్దేవ్‌కు ఆతని భార్యతో గొడవలు జరిగాయి. ఈ వివాదం కారణంగా తన ముగ్గురు కుమారులు గుజాల్ (9), ఉద్దవ్ (5), మన్మీట్ (3)లను ఆవేశంతో గొంతుకోసి హత్య చేశాడు సుక్దేవ్. ఆపై సుక్దేవ్ సమీపంలోని పోలీస్ స్టేషన్‍‌లో లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుక్దేవ్ దంపతుల వద్ద విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments