Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుటుంబంలో ఒక్కరూ మిగల్లేదు.. 66 ఏళ్ల వయస్సులో తల్లైన మహిళ

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2018 (10:49 IST)
కుటుంబంలోని తొమ్మిది మంది రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇక ఆ వంశానికి వారసుడు అంటూ ఎవ్వరూ లేరు. ఇక లాభం లేదనుకున్న ఓ 66 ఆరేళ్ల మహిళ వారసుడి కోసం తల్లి అయ్యింది. లేటు వయస్సులో టెస్ట్ ట్యూబ్ విధానంలో సంతానం పొందింది. రోడ్డు ప్రమాదంలో కన్నకొడుకు కూడా ప్రాణాలు కోల్పోవడంతో వారసత్వం కోసం పడంటి బాబుకు జన్మనిచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన మధుబెన్ గహ్లెతా, శ్యామ్‌భాయ్ గహ్లెతాలు దంపతులకు చెందిన కుటుంబ సభ్యులు 2016లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కుమార్తె మినహా అందరూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో మధుబెన్ దంపతులు విషాదంలో మునిగిపోయారు. 
 
చివరికి కుమార్తె సాయంతో టెస్టు ట్యూబ్ బేబీని పొందాలనుకున్న మధుబెన్ దంపతులు విజయవంతంగా లేటు వయసులో తల్లిదండ్రులు అయ్యారు. తొలుత డాక్టర్లు షాక్ అయినా.. తర్వాత వారికి సహకరించి చికిత్స అందించారు. ఫలితంగా మధుబెన్ 66 ఏళ్ల వయస్సు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments