గుజరాత్ పోల్స్ రిజల్ట్స్ : బీజేపీ హవా... ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులు

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ కౌంటింగ్‌లో బీజేపీ ఏకంగా 105 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2017 (09:01 IST)
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ కౌంటింగ్‌లో బీజేపీ ఏకంగా 105 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ 65 చోట్ల, ఇతరులు ఒక్క స్థానంలో కొనసాగుతున్నారు.
 
కాగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మంది బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గాంధీ నగర్ నార్త్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అశోక్ కుమార్ పటేల్ ముందంజలో ఉండగా, రాధాన్‌పూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్పేష్ ఠాకూర్ ఆధిక్యంలో ఉన్నారు. 
 
అబ్దాసలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రద్యుమన్ సింగ్ ముందంజలో కొనసాగుతున్నారు. అంజర్ సెగ్మెంట్‌లో బీజేపీ అభ్యర్థి అహిర్ గోక్లాబాయ్, పటాన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కిరిట్ కుమార్ పటేల్ ఆధిక్యంలో ఉన్నారు. విశావదర్, పోర్ బందర్, కుటియానా, మంగ్రోల్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్ సన్నివేశాలున్నాయి.. కానీ నగ్నంగా నటించలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments