Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో నువ్వా నేనా? హిమాచల్‌లో కాషాయం

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపులో గుజరాత్‌లో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీలు నువ్వా? నేనా? అన్న రీతిలో కొనసాగుతున్నాయి.

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2017 (08:47 IST)
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపులో గుజరాత్‌లో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీలు నువ్వా? నేనా? అన్న రీతిలో కొనసాగుతున్నాయి. ఇకపోతే, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం బీజేపీ విజయభేరీ మోగించనుంది. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయే అవకాశం ఉంది.
 
కాగా, ఉదయం 9 గంటలకు ఓట్ల లెక్కింపు ట్రెండ్ మేరకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ 16 చోట్ల, కాంగ్రెస్ 9 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. అలాగే, గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ 100 చోట్ల, కాంగ్రెస్ పార్టీ 63 చోట్ల, ఇతరులు 2 చోట్ల లీడ్‌లో కొనసాగుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments