Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు గుజరాత్ తుదిదశ పోలింగ్.. 93 స్థానాల్లో పోలింగ్

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (08:12 IST)
గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం రెండో దశ పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఇది సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. మొత్తం 14 జిల్లాల్లోని 93 అసెంబ్లీ స్థానాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
 
ముఖ్యంగా, అహ్మదాబాద్, వడోదర, గాంధీ నగర్‌తో పాటు ఇతర జిల్లాల్లో ఉన్న 93 నియోజకవర్గాల్లో ఈ ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ దశలో అధికార బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలతో సహా మొతత్ం 61 రాజకీయ పార్టీల నుంచి 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీ, ఆప్ పార్టీలు 93 స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం 90 సీట్లలో పోటీ చేస్తుంది. 
 
ఈ దశలో మొత్తం 1.29 కోట్ల మంది పురుషులు, 1.22 కోట్ల మంది మహిళలతో సహా మొత్తం 2.51 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 14,975 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి 1.13 లక్షల మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. 18 నుంచి 19 యేళ్లలోపు 5.96 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments