గుజరాత్ రాష్ట్ర మంత్రిగా రవీంద్ర జడేజా సతీమణి

ఠాగూర్
శుక్రవారం, 17 అక్టోబరు 2025 (13:49 IST)
గుజరాత్ రాష్ట్ర మంత్రివర్గాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ శుక్రవారం పునర్ వ్యవస్థీకరించారు. ఈ మంత్రివర్గ విస్తరణలో ఆయన భారత క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజాను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
 
గత కొంతకాలంగా గుజరాత్ రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో క్రియాశీలకంగా పని చేస్తున్న రివాబా... ఇపుడు రాష్ట్ర మంత్రివర్గంలో కీలక భూమికను పోషించనున్నారు. భారత క్రికెట్ జట్టులో సభ్యుడుగా ఉన్న ఒక జాతీయ క్రికెటర్ సతీమణిని ఇపుడు ఓ రాష్ట్రమంత్రివర్గంలోకి తీసుకోవడం ఇపుడు ఆసక్తిగా మారింది.
 
రివాబా బడేజాకు మంత్రి పదవి దక్కడం పట్ల ఆమె మద్దతుదారులు, రవీంద్ర జడేజా అభిమానులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తూ, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. క్రీడా నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన ఓ మహిళ రాజకీయాల్లో రాణించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments