Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదిలే కారులో కన్నతండ్రి ముందే.. అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్.. గుజరాత్‌లో ఘోరం..

గుజరాత్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న ఎస్‌యూవీ కారులో ఇద్దరు బాలికలను వారి కన్నతండ్రి ముందే.. గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు దుర్మార్గులు

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2017 (11:29 IST)
నిర్భయ ఘటన దేశ వ్యాప్తంగా గతంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయినా కామాంధుల దాహానికి యువతులు బలైపోతున్నారు. కానీ కఠినమైన చట్టాలు మాత్రం అమల్లోకి రావట్లేదు. చట్ట సవరణలు జరగట్లేదు. దీంతో కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా గుజరాత్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న ఎస్‌యూవీ కారులో ఇద్దరు బాలికలను వారి కన్నతండ్రి ముందే.. గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు దుర్మార్గులు. 
 
వివరాల్లోకి వెళితే.. కుమత్ బరియా, గోప్ నిన్హ్ బరియా అనే ఇద్దరు భుట్‌పగ్లా గ్రామానికి చెందిన 13, 15 ఏళ్ల వయస్సున్న అక్కాచెల్లెళ్లపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. కుమత్‌బరియా కుమారుడు ఓ మద్యం కేసులో అరెస్టయ్యేందుకు బాలిక తండ్రే కారణమని.. దీంతో ఆగ్రహించే ఆయన కుమార్తెలపై ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు చెప్తున్నారు. 
 
గుజరాత్‌లోని దాహోద్‌ జిల్లా బరియా తహ్‌సిల్‌ దేవ్‌గఢ్‌లో ఈ ఘటన జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసులో ప్రమేయమున్న ఐదుగుర్ని అరెస్ట్ చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం