గుజరాత్ నవరాత్రి ఉత్సవాల్లో విషాదం... గర్బా నృత్యం చేస్తూ 10 మంది మృతి

Webdunia
ఆదివారం, 22 అక్టోబరు 2023 (13:14 IST)
గుజరాత్ రాష్ట్రంలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. గర్బా నృత్యం చేస్తూ ఏకంగా పది మంది చనిపోయారు. వీరిలో యుక్త వయస్కుల వారి నుంచి మధ్య వయసువారు ఉన్నారు. శుక్రవారం అహ్మదాబాద్‌కు చెందిన 24 యేళ్ళ యువకుడు ఒకడు శుక్రవారం గర్బా నృత్యం చేస్తూ కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. అలాగే, కపద్వాంజ్‌కు చెందిన 17 యేళ్ల బాలుడు గర్బా ఆడుతూ మృతి చెందుడూ గడిచిన రోజులో ఇలాంటి కేసులు వరుసగా నమోదయ్యాయి. 
 
దీనికితోడు నవరాత్రుల మొదటి ఆరు రోజులలో 108 అత్యవసర అంబులెన్స్ సేవలకు గుండె సంబంధిత సమస్యల కోసం 521 కాల్స్, శ్వాస ఆడకపోవడం కోసం అదనంగా 609 కాల్స్ వచ్చాయి. ఈ కాల్స్ సాధారంగా గర్బా వేడుకలు జరిగే సాయంత్రం 6 నుంచి తెల్లవారుజామున 2 మధ్య వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ ఆందోళనకరమైన ధోరణి, ప్రభుత్వం, ఈవెంట్ నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గార్బా వేదికల సమీలంలో అన్ని ప్రభుత్వం ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments