పిల్ల ఏనుగు చనిపోతే.. తల్లి ఏనుగుతో పాటు ఏనుగుల గుంపు ఏం చేసిందంటే? (వీడియో)

Webdunia
మంగళవారం, 11 జూన్ 2019 (11:29 IST)
మనచుట్టూ తిరుగుతున్న ఓ వ్యక్తి చనిపోతే.. ఎంతటి బాధ మనుషులకు వుంటుందో.. అదే బాధ మూగ జీవాలను వుంటుంది. బాధకు తాము అతీతులమని కాదని.. తమలోనూ భావోద్వేగాలు వుంటాయని.. తాజాగా ఈ ఏనుగులు నిరూపించాయి. 
 
ఓ ఏనుగు తన బిడ్డ చనిపోతే, దాన్ని మోసుకుంటూ రోడ్డుపైకి వచ్చింది. బాధతో దాన్ని తట్టి లేపేందుకు ప్రయత్నించింది. ఈలోగా, అక్కడికి వచ్చిన మిగతా ఏనుగులు, సంతాప సూచకంగా ఓ నిమిషం పాటు మౌనంగా నిలబడిపోయాయి. ఇంకా తల్లి ఏనుగు.. పిల్ల ఏనుగు మృతదేహాన్ని.. అడవిలోకి తీసుకెళ్లింది. 
 
పర్వీన్ అనే అటవీ అధికారి మొత్తం వీడియోను తీసి, ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. దాదాపు 20 ఏనుగుల గుంపు ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇందులో మూడు గున్న ఏనుగులున్నాయి.

ఏనుగుల బృందం అలా పిల్ల ఏనుగును తీసుకెళ్తున్న దృశ్యాన్ని చాలామంది ప్రజలు కూడా వీక్షించారు. తాజాగా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న వీడియోను మీరూ ఓ లుక్కేయండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments