Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొప్ప మనసు చాటుకున్న ప్రధానమంత్రి మోదీ: తన కాన్వాయ్ పక్కకు పెట్టి అంబులెన్స్‌కి దారి

Webdunia
ఆదివారం, 17 డిశెంబరు 2023 (21:45 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తను పర్యటిస్తున్న సమయంలో అంబులెన్స్ సైరన్ విని వెంటనే తన కాన్వాయ్ ను పక్కకు మళ్లించాలని అధికారులకు సూచించారు. అలా అంబులెన్స్ వెళ్లేందుకు మార్గం సుగమం చేసారు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్ద మనసుకి నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.
 
కాగా ప్రధాని తన సొంత నియోజకవర్గం వారణాసిలో రెండు రోజులు పర్యటనకు వచ్చారు. ఇందులో భాగంగా ఆయన రోడ్ షోలో పాల్గొంటున్న సమయంలో అటుగా అంబులెన్స్ వచ్చింది. దీనికి ఆయన దారి వదిలారు. ఈరోజు ఆయన వారణాసిలో కాళీ తమిళ్ సంగమం-2 కార్యక్రమాన్ని కన్యాకుమారి నుంచి వారణాసి వరకూ ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలును ఆయన ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments