Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో లోపాలు ఉన్నాయి... యూజర్లకు వార్నింగ్

ఠాగూర్
ఆదివారం, 11 ఆగస్టు 2024 (08:59 IST)
క్రోమ్ యూజర్లకు కేంద్రం ఓ హెచ్చరిక చేసింది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో లోపాలు ఉన్నట్టు పేర్కొంది. ఆ లోపాలను ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు లేదా హ్యాకర్లు దాడులకు పాల్పడవచ్చని కేంద్రం హెచ్చరించింది. అందువల్ల యూజర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరింది. 
 
క్రోమ్‌లో ఉన్న బగ్స్ కారణంగా హ్యాకర్లు కంప్యూటర్లను తమ ఆధీనంలోకి తీసుకునే వీలుంటుందని, ఆ కంప్యూటర్లను ఎక్కడినుంచైనా వారు ఆపరేట్ చేయగలరని కేంద్రం ప్రభుత్వ ఆదీనంలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్-సీఈఆర్టీ తెలిపింది. 
 
కంప్యూటర్‌లో భద్రపరిచిన డేటాను, క్రోమ్ బ్రౌజర్‌లో సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లను కూడా హ్యాకర్లు దొంగలించగలరని పేర్కొంది. ప్రమాకర మాల్వేర్‌లను కూడా వారు కంప్యూటర్ వ్యవస్థలోకి ప్రవేశపెట్టడం సాధ్యమవుతుందని తెలిపింది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను ఉపయోగించేవారు వెంటనే లేటెస్ట్ వెర్షన్‌తో అప్‌డేట్ చేసుకోవాలని సీఈఆర్టీ స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments