Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో లోపాలు ఉన్నాయి... యూజర్లకు వార్నింగ్

ఠాగూర్
ఆదివారం, 11 ఆగస్టు 2024 (08:59 IST)
క్రోమ్ యూజర్లకు కేంద్రం ఓ హెచ్చరిక చేసింది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో లోపాలు ఉన్నట్టు పేర్కొంది. ఆ లోపాలను ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు లేదా హ్యాకర్లు దాడులకు పాల్పడవచ్చని కేంద్రం హెచ్చరించింది. అందువల్ల యూజర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరింది. 
 
క్రోమ్‌లో ఉన్న బగ్స్ కారణంగా హ్యాకర్లు కంప్యూటర్లను తమ ఆధీనంలోకి తీసుకునే వీలుంటుందని, ఆ కంప్యూటర్లను ఎక్కడినుంచైనా వారు ఆపరేట్ చేయగలరని కేంద్రం ప్రభుత్వ ఆదీనంలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్-సీఈఆర్టీ తెలిపింది. 
 
కంప్యూటర్‌లో భద్రపరిచిన డేటాను, క్రోమ్ బ్రౌజర్‌లో సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లను కూడా హ్యాకర్లు దొంగలించగలరని పేర్కొంది. ప్రమాకర మాల్వేర్‌లను కూడా వారు కంప్యూటర్ వ్యవస్థలోకి ప్రవేశపెట్టడం సాధ్యమవుతుందని తెలిపింది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను ఉపయోగించేవారు వెంటనే లేటెస్ట్ వెర్షన్‌తో అప్‌డేట్ చేసుకోవాలని సీఈఆర్టీ స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments