Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడుస్తుండగా కాలు స్లిప్ అయిన వైనం.. కిందపడిన గవర్నర్ తమిళిసై

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (11:10 IST)
తమిళనాడు రాష్ట్ర పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ అదుపుతప్పి కాలుజారి కిందపడ్డారు. ఆమె నడుస్తుండగా కాలు స్లిప్ అయింది. దీంతో ఆమె కిందడ్డారు. అయితే, ఆమెకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు. 
 
చెన్నై నగర శివారు ప్రాంతమైన మహాబలిపురం వద్ద ఆదివారం హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు ఈ ఉపగ్రహాలను తయారు చేశారు. 150 పైకో శాటిలైట్లను ఒక రాకెట్ ద్వారా నింగిలోకి పంపించారు. ఈ తరహా రాకెట్ ప్రయోగం చేపట్టడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. 
 
కార్యక్రమం ముగిసిన తర్వాత ఆమె ప్రసంగించేందుకు వేదిక వద్దకు వెళుతుండగా కాలు స్లిప్ అయి తూలి కిందపడ్డారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆమెను పైకి లేపి నిల్చోబెట్టారు. ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ, తనకు ఎలాంటి గాయాలు తగలలేదని తాను కిందపడిపోయినందుకు టీవీల్లో మాత్రం ఈ వార్త హైలెట్ అవుతుందని చమత్కరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments