Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్ధవ్ రాజీనామాకు ఆమోదం - రేపు దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణం

Webdunia
గురువారం, 30 జూన్ 2022 (12:35 IST)
మహారాష్ట్రంలో ఉత్పన్నమైన రాజకీయ సంక్షోభం ఓ కొలిక్కివచ్చింది. ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడంతో శివసేన - ఎన్సీపీ - కాంగ్రెస్ పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వం పడిపోయింది. ఇపుడు మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ ప్రభుత్వాన్ని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఏర్పాటు చేయనున్నారు. ఈయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 
 
శివసేన పార్టీకి చెందిన 40 మందికిపైగా ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన విషయం తెల్సిందే. తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని ఎమ్మెల్యేలంతా కొత్త శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వీరిలో 12 మందికి దేవేంద్ర ఫడ్నవిస్ మంత్రివర్గంలో చోటు లభించనుంది. ఇదిలావుంటే, ఉద్ధవ్ రాజీనామాను గవర్నర్ కోశ్యారీ ఆమోదించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments