Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగానదిని అలా పవిత్రం చేస్తున్నారా?

Webdunia
సోమవారం, 21 జనవరి 2019 (13:33 IST)
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవిత్ర గంగానదిని శుద్ధి చేస్తామని హామీ ఇచ్చింది. ఇందుకోసం ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గత నాలుగేళ్ల పాటు తనకు వచ్చిన కానుకలు, బహుమతులను వేలం వేసి.. ఆ డబ్బుతో గంగానదిని శుద్దీకరించాలని నిర్ణయించారు. 
 
గత 2014లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి.. ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోదీకి.. ఈ నాలుగేళ్ల కాలంలో.. తలకట్టు, సాలువ, చిత్ర పటాలు, ఫోటోలతో పాటు 1800 పైబడిన కానుకలు వచ్చాయి.

ఈ వస్తువులు ఢిల్లీలో భద్రపరిచారు. ప్రస్తుతం ఈ వస్తువుల కోసం వేల పాట పాడనున్నారు. తద్వారా వచ్చే నగదును గంగానదిని శుభ్రం చేసేందుకు ఉపయోగించనున్నారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments