Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా భయంతో పనిచేసే ఆఫీసులోనే ఉద్యోగి సూసైడ్

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (17:05 IST)
కరోనా వైరస్ భయం కారణంగా ఓ ప్రభుత్వ ఉద్యోగి తాను పని చేసే కార్యాలయంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షహ్రాన్‌పూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. ఈయనకు కరోనా వైరస్ బారినపడతామనే భయం పట్టుకుంది. దీంతో తాను ప‌నిచేసి కార్యాల‌యంలోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
 
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతని జేబులో ఓ సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ దినేశ్ కుమార్ తెలిపారు. 
 
క‌రోనా వైర‌స్ మాన‌సికంగా త‌న‌ను కుంగ‌దీసింద‌ని, అందుకే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డుతున్నాని ఆ లేఖ‌లో రాసి ఉంద‌ని ఎస్పీ చెప్పారు. మృతుడి కుటుంబ‌స‌భ్యులు కూడా లాక్‌డౌన్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి అత‌ను తీవ్ర మాన‌సిక ఒత్తిడిలో ఉన్న‌ట్లు కనిపించాడ‌ని చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments