Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2022 (10:25 IST)
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు సజావుగా సాగేందుకు వీలుగా మంగళవారం కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఈ సమావేశాలు జరుగుతాయి. ఇందులో సభ సజావుగా సాగడంతో పాటు పలు ముఖ్యమైన అంశాలుపై చర్చించనున్నారు. 
 
కాగా, పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 7వ తేదీన ప్రారంభమై 29వ తేదీతో ముగుస్తాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సారథ్యంలో ఈ అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ దఫా సమావేశానికి ముందు సంప్రదాయంగా నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి బదులు బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తారు. 
 
మరోవైపు, ఈ శీతాకాల సమావేశంలో మొత్తం 16 బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, లోక్‌సభ, రాజ్యసభకు చెందిన వివిధ పార్టీలకు ఆహ్వానాలు పంపించారు. ఈ భేటీలో ప్రధాని మోడీ సైతం పాల్గొననున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments