Webdunia - Bharat's app for daily news and videos

Install App

డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ : ఇంజెక్షన్‌కు బైబై

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (11:21 IST)
డయాబెటిస్ రోగులకు ప్రముఖ ఫార్మ కంపెనీ శుభవార్తను అందించింది. ఇప్పటి వరకు ఇంజక్షన్ రూపంలోనే తీసుకునే ఔషధాన్ని ఇకపై ట్యాబ్లెట్ రూపంలో తీసుకునే సదుపాయాన్ని కల్పించింది.
 
ప్రపంచంలోనే తొలిసారిగా సెమాగ్లూటైడ్ ఔషధాన్ని నోవోనార్డిస్క్ సంస్థ మాత్ర రూపంలో భారత్‌లోకి తీసుకువచ్చింది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో బ్లడ్‌షుగర్‌ను అదుపులో ఉంచడం, బరువు తగ్గించడంలోనూ ఈ ఔషధం ఉపయోగపడుతుందని ఆ సంస్థ పేర్కొంది. 
 
కాగా ఈ ట్యాబ్లెట్‌కు 2019లోనే అమెరికాలో ఆమోదం లభించగా.. 2020 డిసెంబర్‌లో భారత్ ఆమోద ముద్ర వేసింది. ఇంజక్షన్ రూపంలోనే ఉన్న ఈ ఔషధాన్ని ట్యాబ్లెట్ రూపంలోనే తీసుకురావడానికి నోవోనార్డిస్క్ సంస్థ 15 ఏళ్లపాటు పరిశోధనలు చేసి విజయం సాధించింది.

సంబంధిత వార్తలు

ప్రతిభావంతులను ప్రోత్సహించటమే యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ లక్ష్యం : రామ్ గోపాల్ వర్మ

కన్నప్ప’ని ఆ పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞతోనే తీశాం : డా.మోహన్ బాబు

హను రాఘవపూడి లాంచ్ చేసిన అలనాటి రామచంద్రుడు నుంచి నాన్న సాంగ్

బాల్యం నుంచి బాధ్యతకు ఎదిగిన కమిటీ కుర్రోళ్ళు’ టీజర్ ఆవిషరించిన నితిన్

కమాండింగ్ పర్సనాలిటీ కునాల్ కపూర్ ను స్వాగతించిన విశ్వంభర టీం

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

నోరూరించే చాక్లెట్స్, తింటే 5 రకాల ఆరోగ్య సమస్యలు, ఏంటవి?

మొలకెత్తిన గింజలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

ఈ-వార్డ్స్- డిజిటల్ హెల్త్ సొల్యూషన్ ప్రోగ్రామ్‌ను పరిచయం చేసిన మల్లా రెడ్డి నారాయణ హాస్పిటల్

తర్వాతి కథనం
Show comments