Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగదు రహిత రాష్ట్రమా.. కుదరదు... గోవాను చేయలేం : రక్షణ మంత్రి మనోహర్

దేశాన్ని నగదు రహిత లావాదేవీలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంకణం కట్టుకున్నారు. ఆ దిశగానే మోడీ ప్రభుత్వ చర్యలు కూడా ఉన్నాయి. అయితే, మోడీ మంత్రివర్గంలో రక్షణ మంత్రిగా విధులు నిర్వహిస్తున్న మనోహర్

Webdunia
ఆదివారం, 25 డిశెంబరు 2016 (16:27 IST)
దేశాన్ని నగదు రహిత లావాదేవీలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంకణం కట్టుకున్నారు. ఆ దిశగానే మోడీ ప్రభుత్వ చర్యలు కూడా ఉన్నాయి. అయితే, మోడీ మంత్రివర్గంలో రక్షణ మంత్రిగా విధులు నిర్వహిస్తున్న మనోహర్ పారికర్ నగదు రహిత లావాదేవీలపై యు టర్న్ తీసుకున్నారు. 
 
తన స్వరాష్టమైన గోవాని పూర్తిగా నగదురహిత రాష్ట్రంగా చేయడం సాధ్యంకాదని ఆయన తేల్చేశారు. కేవలం 50 శాతం లావాదేవీలనే నగదురహితంగా మార్చాలన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. పూర్తి నగదురహిత లావాదేవీలన్నవి అభిలషణీయం కూడా కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
కేవలం సొమ్ము వినియోగాన్ని తగ్గించడానికే ఇది ఉద్దేశించిందని పారికర్ అన్నారు. సాధ్యమైన చోట డిజిటల్ తరహాలో చెల్లింపులు జరపడం మేలని అన్నారు. డిజిటల్ లావాదేవీలను 50 శాతం పెంచాలని ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

తర్వాతి కథనం
Show comments