Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగదు రహిత రాష్ట్రమా.. కుదరదు... గోవాను చేయలేం : రక్షణ మంత్రి మనోహర్

దేశాన్ని నగదు రహిత లావాదేవీలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంకణం కట్టుకున్నారు. ఆ దిశగానే మోడీ ప్రభుత్వ చర్యలు కూడా ఉన్నాయి. అయితే, మోడీ మంత్రివర్గంలో రక్షణ మంత్రిగా విధులు నిర్వహిస్తున్న మనోహర్

Webdunia
ఆదివారం, 25 డిశెంబరు 2016 (16:27 IST)
దేశాన్ని నగదు రహిత లావాదేవీలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంకణం కట్టుకున్నారు. ఆ దిశగానే మోడీ ప్రభుత్వ చర్యలు కూడా ఉన్నాయి. అయితే, మోడీ మంత్రివర్గంలో రక్షణ మంత్రిగా విధులు నిర్వహిస్తున్న మనోహర్ పారికర్ నగదు రహిత లావాదేవీలపై యు టర్న్ తీసుకున్నారు. 
 
తన స్వరాష్టమైన గోవాని పూర్తిగా నగదురహిత రాష్ట్రంగా చేయడం సాధ్యంకాదని ఆయన తేల్చేశారు. కేవలం 50 శాతం లావాదేవీలనే నగదురహితంగా మార్చాలన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. పూర్తి నగదురహిత లావాదేవీలన్నవి అభిలషణీయం కూడా కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
కేవలం సొమ్ము వినియోగాన్ని తగ్గించడానికే ఇది ఉద్దేశించిందని పారికర్ అన్నారు. సాధ్యమైన చోట డిజిటల్ తరహాలో చెల్లింపులు జరపడం మేలని అన్నారు. డిజిటల్ లావాదేవీలను 50 శాతం పెంచాలని ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments