Webdunia - Bharat's app for daily news and videos

Install App

పని ఒత్తిడి... సెలవు ఇవ్వలేదని తుపాకీతో కాల్చుకున్నాడు!

తనకు సెలవు ఇవ్వలేదన్న కారణంతో ఓ కానిస్టేబుల్ తపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన ఒకటి తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ గోపినాథ్ స్వగ్రామం మధురైలోన

Webdunia
ఆదివారం, 25 డిశెంబరు 2016 (16:03 IST)
తనకు సెలవు ఇవ్వలేదన్న కారణంతో ఓ కానిస్టేబుల్ తపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన ఒకటి తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ గోపినాథ్ స్వగ్రామం మధురైలోని వడిపట్టి వాసిగా గుర్తించారు. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
చెన్నై పరంగిమలైలోని పోలీసు ఆర్మ్ డ్ ఫోర్స్‌స్‌లో గత 2013లో చేరాడు. గోపినాథ్‌ను ట్రైనింగ్ అనంతరం పళని బెటాలియన్‌లో పోస్టింగు ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం చెన్నైలోని పరంగిమలైకు బదిలీ కావడంతో గోపినాథ్ అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
 
శనివారం పని ఒత్తిడితో అలసిపోయిన గోపినాథ్ రాత్రి తన గదికి వెళ్లి సర్వీస్ రైఫిల్‌తో తలలో కాల్చుకున్నాడు. గన్ ఫైర్ అయిన శబ్దం విన్న మిగిలిన పోలీసులు హుటాహుటిన అక్కడి చేరుకుని అప్పటికే ప్రాణాలు వదిలిన గోపినాథ్‌ను చూశారు.
 
గోపినాథ్ ఆత్మహత్యపై ఆయన సహోద్యోగులను ప్రశ్నించగా.. పెద్ద ఆశలతో అందరూ ఉద్యోగాల్లో చేరినట్లు చెప్పారు. తమపై పని ఒత్తిడి విపరీతంగా ఉంటోందని.. అధికారులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments