Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్ల్స్ కాలేజీలోకి వచ్చిన పోకిరి.. బుద్ధి చెప్పిన అమ్మాయిలు.. ఎలా?

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (13:21 IST)
గర్ల్స్ కాలేజీలోకి వచ్చి, అమ్మాయిలను ఏడిపించబోయిన ఓ పోకిరికి భలేగా బుద్ధి చెప్పారు అమ్మాయిలు. వివరాల్లోకి వెళితే.. యూపీ భాగ్‌పట్ జిల్లాలో ఉన్న బడౌట్ ఏరియాలో ధర్మాసింగ్ గర్ల్స్ ఇంటర్ కాలేజీలోకి ఓ పోకిరి వచ్చాడు. 
 
కపిల్ చౌహన్ అనే పేరు గల యువకుడు.. కాలేజ్ గోడ దూకి లోపలికి వచ్చాడు. కనిపించిన అమ్మాయిలను ఈవ్ టీజింగ్ చేయడం ప్రారంభించాడు. దీన్ని గమనించిన ముగ్గురమ్మాలు.. కపిల్ చౌహన్‌కు ఎదురు తిరిగారు. బయటికి పోకుండా కాలేజీ గేు మూసి పిడి గుద్దుల వర్షం కురిపించారు. వారి దెబ్బలకు తాళలేక... పారిపోయేందుకు కాలేజ్ టెర్రస్ మీద నుంచి దూకేశాడు కపిల్. 
 
విద్యార్థులకు ఓ లేడీ అధ్యాపకురాలు కూడా సహకరించడంతో వారు ధైర్యంగా అతన్ని ఎదుర్కొన్నారు. కాలేజీ టెర్రర్స్ నుంచి దూకేయడంతో గాయాలపాలైన కపిల్ చౌహన్‌ను పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments