Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికను కిడ్నాప్ చేసి.. మత్తుమందిచ్చి రేప్ చేశారు...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో బాలిక అత్యాచారానికి గురైంది. కొందరు కామాంధులు ఓ బాలికను కిడ్నాప్ చేశారు. ఆ చిన్నారికి మత్తుమందిచ్చి రెండు గంటల పాటు అత్యాచారం చేస్తూ నరకం చూపించారు.

Webdunia
శుక్రవారం, 5 అక్టోబరు 2018 (10:14 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో బాలిక అత్యాచారానికి గురైంది. కొందరు కామాంధులు ఓ బాలికను కిడ్నాప్ చేశారు. ఆ చిన్నారికి మత్తుమందిచ్చి రెండు గంటల పాటు అత్యాచారం చేస్తూ నరకం చూపించారు. స్పృహ వచ్చిన తర్వాత ఆ బాలికను తీసుకొచ్చి ఊరు సమీపంలో వదిలిపెట్టి ఆ కామాంధులు పారిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ జిల్లాలో కొందరు యువకులు ఓ బాలికను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఆమెకు మత్తుమందిచ్చి 2 గంటల పాటు అత్యాచారం చేశారు. అత్యాచారం అనంతరం దుండగులు స్పృహ కోల్పోయిన బాలికను అక్కడే వదిలేసి పరారయ్యారు. బాలిక కనిపించడం లేదని వెతుకుతున్న కుటుంబ సభ్యులకు ఆమె స్పృహ కోల్పోయిన స్థితిలో కనిపించింది. 
 
వారికి జరిగిన విషయం చెప్పింది. పైగా, తనపై అత్యాచారానికి పాల్పడింది తమ ఊరి వారేనని బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. కామాంధుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments