Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికను కిడ్నాప్ చేసి.. మత్తుమందిచ్చి రేప్ చేశారు...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో బాలిక అత్యాచారానికి గురైంది. కొందరు కామాంధులు ఓ బాలికను కిడ్నాప్ చేశారు. ఆ చిన్నారికి మత్తుమందిచ్చి రెండు గంటల పాటు అత్యాచారం చేస్తూ నరకం చూపించారు.

Webdunia
శుక్రవారం, 5 అక్టోబరు 2018 (10:14 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో బాలిక అత్యాచారానికి గురైంది. కొందరు కామాంధులు ఓ బాలికను కిడ్నాప్ చేశారు. ఆ చిన్నారికి మత్తుమందిచ్చి రెండు గంటల పాటు అత్యాచారం చేస్తూ నరకం చూపించారు. స్పృహ వచ్చిన తర్వాత ఆ బాలికను తీసుకొచ్చి ఊరు సమీపంలో వదిలిపెట్టి ఆ కామాంధులు పారిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ జిల్లాలో కొందరు యువకులు ఓ బాలికను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఆమెకు మత్తుమందిచ్చి 2 గంటల పాటు అత్యాచారం చేశారు. అత్యాచారం అనంతరం దుండగులు స్పృహ కోల్పోయిన బాలికను అక్కడే వదిలేసి పరారయ్యారు. బాలిక కనిపించడం లేదని వెతుకుతున్న కుటుంబ సభ్యులకు ఆమె స్పృహ కోల్పోయిన స్థితిలో కనిపించింది. 
 
వారికి జరిగిన విషయం చెప్పింది. పైగా, తనపై అత్యాచారానికి పాల్పడింది తమ ఊరి వారేనని బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. కామాంధుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments