Webdunia - Bharat's app for daily news and videos

Install App

పది రూపాయల కూల్‌డ్రింక్స్ తాగి ఐదేళ్ల చిన్నారి మృతి

సెల్వి
సోమవారం, 12 ఆగస్టు 2024 (16:12 IST)
Cool Drinks
తమిళనాడు, తిరువణ్ణామలైలో పది రూపాయల కూల్‌డ్రింక్స్ తాగి ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. తిరువణ్ణామలై, కణికిలుప్పై గ్రామానికి చెందిన ఓ కూలీ రాజ్ కుమార్. 
 
ఈయన రెండో కుమార్తె కావ్యశ్రీకి ఐదేళ్లు. ఆమె ఒకటో తరగతి చదువుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం కావ్యశ్రీ ఆ ప్రాంతంలోని ఓ అంగట్లో పది రూపాయల కూల్ డ్రింక్స్ తీసుకుని తాగింది. ఈ కూల్ డ్రింక్స్ తాగిన కాసేపటికే ఆ చిన్నారి నోట నురగలు వచ్చాయి. 
 
ఊపిరి పీల్చుకోలేక పోయింది. వెంటనే ఆ చిన్నారిని కాంచీపురం జీహెచ్‌లో చేర్చారు. అక్కడ నుంచి ఆ చిన్నారిని చెంగల్పట్టు ఆస్పత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. అక్కడ చికిత్స ఫలించక కావ్యశ్రీ ప్రాణాలు కోల్పోయింది. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు షాపుల్లో పది రూపాయలకు అమ్మే కూల్ డ్రింక్స్‌లో ఎక్స్‌పైరీ డేట్ ఇవ్వలేదని తేలింది. ఇలాంటి కూల్ డ్రింక్స్‌ను తాగకుండా వుంటేనే మంచిదని.. అలా తాగేటప్పుడు ఎక్స్‌పైరీ డేట్, బ్రాండ్ నేమ్ వంటివి చెక్ చేసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments