Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛత్తీస్‌ఘర్‌లో కుక్కలకూ బహుమతి

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (06:29 IST)
ఛత్తీస్‌ఘర్‌లో రాయగర్‌ జిల్లాలో చేసే మంచి పనులకు పోలీసులకు 'కాప్‌ ఆఫ్‌ ది మన్త్‌' అవార్డుతో ఎస్‌పి ప్రోత్సహిస్తారు. కేవలం అవార్డుమాత్రమే కాకుండా.. వారికి కొంత డబ్బుతోపాటు, అవార్డుపొందిన వారి ఫొటోస్‌ను కూడా వేర్వేరు పోలీస్‌స్టేషన్లలో ఉంచుతారు.

ఇలా ఈసారి ఇద్దరు పోలీసులతోపాటు, దొంగల్ని పట్టుకునే జాగిలంకు కూడా ఎస్‌పి సంతోష్‌ సింగ్‌ కాప్‌ ఆఫ్‌ ది మన్త్‌ అవార్డునిచ్చారు. ఈ ఇద్దరు పోలీసుల్లో ఒకరు చట్టపరమైన విభాగానికి చెందినవారు కాగా, మరొకరు డాగ్‌ హ్యాండ్లర్‌ వీరేంద్రకు అవార్డునిచ్చారు.

ప్రత్యేకించి జాగిలంకు అవార్డు ఇవ్వడాని గల కారణమేమిటంటే.. సారన్‌గర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సారన్‌గర్‌ రాజ్‌మహల్‌లో ఆరు లక్షల ఖరీదైన రెండు వెండి ట్రేలు దొంగిలించబడ్డాయట!

వాటిని ట్రాకర్‌ డాగ్‌ సహాయంతో వీరేంద్ర నిందితులను పట్టుకొని, వెండి ట్రేలను స్వాధీనం చేసుకున్నారు. ఇలా ట్రాకర్‌ డాగ్‌ చేసిన సహాయానికి అవార్డునిచ్చామని సంతోష్‌ సింగ్‌ విలేకరులకు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments