Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాష్ లెస్ కు అలవాటుపడండి

Webdunia
సోమవారం, 23 మార్చి 2020 (22:04 IST)
కరోనా ను పూర్తి స్థాయిలో నియంత్రించాలంటే కరెన్సీని కూడా అడ్డుకట్ట వేయాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు  కరోనా వ్యాప్తిలో భారతదేశం రెండవ ప్రమాద హెచ్చరికలో ఉంది కాబట్టి కేవలం విదేశీ ప్రయాణికులు స్వదేశీ ఆగమనం వలన కరోనా వైరస్ ఉధృతి పెరిగిపోతుంది వీరి వలన స్థానికులు కూడా కరోనా వైరస్ బాట పడుతున్నారు.

ఇలా స్థానికులకు కూడా కరోనా వ్యాప్తి చెందితే 3వ ప్రమాద హెచ్చరిక కు అంకురార్పణం చేసినట్టే.దీని వలన కరోనా సోకిన వ్యాధి గ్రస్తులు ఏమి ముట్టుకున్నా వైరస్ వ్యాపిస్తుంది. ఇటలీకి పట్టిన గతే భారతదేశానికి కుడా పడుతుంది అప్పుడు దేశం అల్లకల్లోలం అయిపోతుంది. ఇటలీ చేసిన తప్పును మన భారతదేశం చేయకుండా జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ లాంటి పద్ధతులను తీసుకువచ్చి కరోనాను కొంత వరకు అడ్డుకట్టవేశారు.

దేశంలో పాజిటివ్ కేసులు రోజు వారి రేటు తగ్గుతుంది....అలాగే కరెన్సీ ని కూడా అడ్డుకట్టు వేసి క్యాష్ లెస్ సిస్టమ్ పూర్తి స్థాయిలో చేస్తే ఎటువంటి వైరస్ ప్రజల ఇంటికి దరిచేరదు.మనం చేతులను మాత్రమే శుభ్రంగా కడుకుంటాము కానీ బయట నుంచి వచ్చే కరెన్సీ ని అడ్డుకట్ట వేయలేము.

దీంతో కరోనా వ్యాధి గ్రస్తులు ముట్టుకున్న కరెన్సీ లావా దేవీల వలన కరోనా వ్యాప్తి వృద్ధి చెందుతుంది. దీనిని అరికట్టాలంటే కుటుంబం లో ఒకరైనా సాంకేతిక పరిజ్ఞానం మీద అవగాహన ఉంటే దేశం మొత్తం వైరస్ వ్యాధి పడకుండా జాగ్రత్తలు వహించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments