Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు!!

ఠాగూర్
బుధవారం, 18 జూన్ 2025 (22:30 IST)
దేశంలో మళ్లీ కరోనా అలజడి మొదలైంది. కొత్తగా నాలుగు ఒమిక్రాన్ సబ్ వేరియంట్లను గుర్తించారు. వీటిని ఎల్ఎఫ్ 7, ఎక్స్ ఎఫ్ జీ, జేఎన్ 1.16, ఎన్.బి 1.8.1 కొత్త ఉపరకాలుగా గుర్తించారు. దేశంలో కరోనా వైరస్ వెలుగు చూసిన తర్వాత ముఖ్యంగా మే నెల నుంచి ఎక్స్‌ఎఫ్‌జీ వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం 6,483 యాక్టివ్ కేసులు ఉన్నాయని, ఈ యేడాది ఇప్పటివరకు 113 మంది కరోనా బాధితులు చనిపోయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. 
 
కాగా, ఈ యేడాది ఏప్రిల్ రెండో వారం నుంచి దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 6,483 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ యేడాది జనవరి 1 నుంచి ఇప్పటివరకు కరోనా కారణంగా 113 మంది మరణించినట్టు అధికారక లెక్కలు చెబుతున్నారు. ముఖ్యంగా కేరళలో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉండగా గుజరాత్, కర్నాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో కూడా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. ప్రస్తుతానికి ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువగానే ఉందని, బాధితులు ఎక్కువగా ఇళ్లలోనే ఉంటూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

ఎలాంటి పాత్రను ఇచ్చినా చేయడానికి సిద్ధం : నటుడు ప్రవీణ్‌

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments