Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు!!

ఠాగూర్
బుధవారం, 18 జూన్ 2025 (22:30 IST)
దేశంలో మళ్లీ కరోనా అలజడి మొదలైంది. కొత్తగా నాలుగు ఒమిక్రాన్ సబ్ వేరియంట్లను గుర్తించారు. వీటిని ఎల్ఎఫ్ 7, ఎక్స్ ఎఫ్ జీ, జేఎన్ 1.16, ఎన్.బి 1.8.1 కొత్త ఉపరకాలుగా గుర్తించారు. దేశంలో కరోనా వైరస్ వెలుగు చూసిన తర్వాత ముఖ్యంగా మే నెల నుంచి ఎక్స్‌ఎఫ్‌జీ వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం 6,483 యాక్టివ్ కేసులు ఉన్నాయని, ఈ యేడాది ఇప్పటివరకు 113 మంది కరోనా బాధితులు చనిపోయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. 
 
కాగా, ఈ యేడాది ఏప్రిల్ రెండో వారం నుంచి దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 6,483 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ యేడాది జనవరి 1 నుంచి ఇప్పటివరకు కరోనా కారణంగా 113 మంది మరణించినట్టు అధికారక లెక్కలు చెబుతున్నారు. ముఖ్యంగా కేరళలో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉండగా గుజరాత్, కర్నాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో కూడా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. ప్రస్తుతానికి ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువగానే ఉందని, బాధితులు ఎక్కువగా ఇళ్లలోనే ఉంటూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

తర్వాతి కథనం
Show comments