బేజేపీ ఎంపీ - మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌కు బెదిరింపులు

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (12:48 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన దక్షిణ ఢిల్లీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌కు ఐఎస్ఐఎస్ - కాశ్మీర్ విభాగం ఉగ్రవాదుల నుంచి బెదింపులు వచ్చాయి. దీంతో ఢిల్లీలోని ఆయన నివాసానికి భారీ భద్రతను కల్పించారు. 
 
క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పిన తర్వాత గౌతం గంభీర్ బీజేపీలో చేరి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత గత ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇపుడు బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు. 
 
అయితే, ఇటీవలి కాలంలో ఆయన ఘాటైన విమర్శలు చేస్తూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఐసిస్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు ఆయన మంగళవారం రాత్రి ఫోన్ చేశారు. అయితే, బెదిరింపులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments