Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాస్ ధర పెంపు

Webdunia
గురువారం, 3 డిశెంబరు 2020 (07:40 IST)
ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచుకుంటూ పోతున్న చమురు సంస్థలు తాజాగా సబ్సిడీ సిలిండర్లపై రూ. 50 పెంచాయి. దీంతో వినియోగదారులపై మరింత భారం పడినట్లయింది. ఈ పెంపుతో దేశ రాజధానిలో ప్రస్తుతం రూ. 594గా ఉన్న సబ్సిడీ సిలిండర్‌ ధర రూ. 644కు పెరిగింది.

గృహ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్‌పై రాయితీ కల్పిస్తోన్న సంగతి విదితమే. ఆయా రాష్ట్రాల్లో వివిధ పన్నులు కలుపుకుని గ్యాస్‌ ధర పెరగనుంది. ఈ పెరిగిన ధరలు నేటి నుండి అమల్లోకి రానున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. కరోనా నేపథ్యంలో గత కొన్ని నెలలుగా స్థిరంగా ఉన్న వంట గ్యాస్‌ ధరలకు తాజాగా రెక్కలచ్చాయి.

వినియోగదారులు కేవలం 12 సిలిండర్లను రాయితీతో కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ కొనుగోలు చేయాలంటే మార్కెట్‌ ధరల ప్రకారం వెచ్చించాల్సి ఉంటుంది. ఈ సబ్సిడీ మొత్తాన్ని కేంద్రం వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments