Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్ క్లాస్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్... ఎముకలు దొరికాయి...

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (12:07 IST)
పళ్లిపట్టు దగ్గర్లో ఉన్న కీచ్చళం గ్రామానికి సమీపంలో ఉండే వంకలో ఎముకలు ముక్కలుగా పడి ఉండటాన్ని గమనించిన కూలీలకు పక్కనే విద్యార్థిని యూనిఫామ్ కూడా ఉండటంలో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు చేపట్టిన అధికారులు ఆ ఎముకలు, దొరికిన ఆధారాలను బట్టి విద్యార్థిని సరితగా ఆమె తల్లిదండ్రులు గుర్తించడంతో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిపి, ఆ తర్వాత హత్య చేసి ఉంటారనే కోణంలో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
 
కీచ్చళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వెంటకాపురానికి చెందిన సుబ్రమణ్యం కూతురు సరిత టెన్త్ క్లాస్ చదువుతోంది. సరిత అయిదు నెలల క్రితం అదృశ్యమైంది. ఇప్పుడు వారి తల్లిదండ్రులను పిలిపించి ఎముకలు, యూనిఫాం, జుట్టుకు కట్టిన రిబ్బన్ వంటివి చూపించగా తమ బిడ్డవిగా అనుమానపడ్డారు. 
 
ఎముకల దొరికిన కాలువలో త్రవ్వి చూడగా, చెవి దుద్దులు, కాలిగొలుసులు బయటపడ్డాయి. దీంతో మరణించింది సరితగా నిర్ధారణ అయ్యింది. గ్రామస్తులను కూడా విచారించి, అదే గ్రామానికి చెందిన జగదీష్ నాయుడితో సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ టైటిల్ చెన్నై లవ్ స్టోరీ

Nidhhi Agerwal: శింబుతో నిధి అగర్వాల్ ప్రేమాయణం.. పవన్ బ్యూటీ ఏం చెప్పిందంటే?

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం