Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్ క్లాస్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్... ఎముకలు దొరికాయి...

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (12:07 IST)
పళ్లిపట్టు దగ్గర్లో ఉన్న కీచ్చళం గ్రామానికి సమీపంలో ఉండే వంకలో ఎముకలు ముక్కలుగా పడి ఉండటాన్ని గమనించిన కూలీలకు పక్కనే విద్యార్థిని యూనిఫామ్ కూడా ఉండటంలో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు చేపట్టిన అధికారులు ఆ ఎముకలు, దొరికిన ఆధారాలను బట్టి విద్యార్థిని సరితగా ఆమె తల్లిదండ్రులు గుర్తించడంతో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిపి, ఆ తర్వాత హత్య చేసి ఉంటారనే కోణంలో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
 
కీచ్చళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వెంటకాపురానికి చెందిన సుబ్రమణ్యం కూతురు సరిత టెన్త్ క్లాస్ చదువుతోంది. సరిత అయిదు నెలల క్రితం అదృశ్యమైంది. ఇప్పుడు వారి తల్లిదండ్రులను పిలిపించి ఎముకలు, యూనిఫాం, జుట్టుకు కట్టిన రిబ్బన్ వంటివి చూపించగా తమ బిడ్డవిగా అనుమానపడ్డారు. 
 
ఎముకల దొరికిన కాలువలో త్రవ్వి చూడగా, చెవి దుద్దులు, కాలిగొలుసులు బయటపడ్డాయి. దీంతో మరణించింది సరితగా నిర్ధారణ అయ్యింది. గ్రామస్తులను కూడా విచారించి, అదే గ్రామానికి చెందిన జగదీష్ నాయుడితో సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం