Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందమైన యువతి, జీన్స్ ప్యాంట్, టాప్ చింపి సామూహిక అత్యాచారం

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (15:40 IST)
తమిళనాడు రాష్ట్రంలో ఘోరం జరిగింది. 30 యేళ్ళ యువతిపై గ్యాంగ్ రేప్ చేశారు కామాంధులు. మద్యం మత్తులో అతి కిరాతకంగా చంపేశారు. మర్మాంగాలపై గాయాలు చేయడమే కాదు ఒంటిపై నూలు పోగు లేకుండా చేశారు. ఈ ఘటన పోలీసులనే భయబ్రాంతులకు గురిచేసింది.
 
తిరువణ్ణామలై సమీపంలో సోరగోలథూర్ ప్రాంతం. సోరగోలథూర్ ప్రాంతంలో దట్టమైన అడవి. ఆవులు, మేకలు మేపుకునే వారు అటువైపుగా వెళుతున్నారు. భరించలేని దుర్గంధం రావడంతో దగ్గరగా వెళ్ళారు. ఒక అందమైన యువతి. ఒంటిపై నూలుపోగు కూడా లేదు. 
 
ఆమె మర్మాంగాలను గాయపరిచారు. చుట్టుప్రక్కల రక్తం. దాన్ని చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని చూసి షాకయ్యారు. దారుణమైన హత్యగా వారు భావించారు. 
 
యువతిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి అత్యాచారం చేసి హత్య చేసి వుండవచ్చని పోలీసులు నిర్థారణకు వచ్చారు. అయితే ఇంతవరకు ఆ యువతి ఎవరన్నది మాత్రం పోలీసులు గుర్తించలేదు. పోస్టుమార్టం నిమిత్తం యువతి శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు నుంచి ఏడుగురి వరకూ అత్యాచారం చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం