Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందమైన యువతి, జీన్స్ ప్యాంట్, టాప్ చింపి సామూహిక అత్యాచారం

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (15:40 IST)
తమిళనాడు రాష్ట్రంలో ఘోరం జరిగింది. 30 యేళ్ళ యువతిపై గ్యాంగ్ రేప్ చేశారు కామాంధులు. మద్యం మత్తులో అతి కిరాతకంగా చంపేశారు. మర్మాంగాలపై గాయాలు చేయడమే కాదు ఒంటిపై నూలు పోగు లేకుండా చేశారు. ఈ ఘటన పోలీసులనే భయబ్రాంతులకు గురిచేసింది.
 
తిరువణ్ణామలై సమీపంలో సోరగోలథూర్ ప్రాంతం. సోరగోలథూర్ ప్రాంతంలో దట్టమైన అడవి. ఆవులు, మేకలు మేపుకునే వారు అటువైపుగా వెళుతున్నారు. భరించలేని దుర్గంధం రావడంతో దగ్గరగా వెళ్ళారు. ఒక అందమైన యువతి. ఒంటిపై నూలుపోగు కూడా లేదు. 
 
ఆమె మర్మాంగాలను గాయపరిచారు. చుట్టుప్రక్కల రక్తం. దాన్ని చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని చూసి షాకయ్యారు. దారుణమైన హత్యగా వారు భావించారు. 
 
యువతిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి అత్యాచారం చేసి హత్య చేసి వుండవచ్చని పోలీసులు నిర్థారణకు వచ్చారు. అయితే ఇంతవరకు ఆ యువతి ఎవరన్నది మాత్రం పోలీసులు గుర్తించలేదు. పోస్టుమార్టం నిమిత్తం యువతి శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు నుంచి ఏడుగురి వరకూ అత్యాచారం చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం