Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరారీలో గాలి జనార్ధన్ రెడ్డి? ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 7 నవంబరు 2018 (15:08 IST)
అక్రమ మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ మాజీ నేత గాలి జనార్ధన్ రెడ్డి పరారీలో ఉన్నట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆయన్ను పట్టుకునేందుకు రంగంలోకి దిగినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
గాలి జనార్ధన్‌రెడ్డి తాజా చిక్కులకు కారణం ఆయన అంబిడెంట్ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడమే. అంబిడెంట్‌ను ఈడీ నుంచి కాపాడేందుకు ఆ కంపెనీతో గాలి డీల్ కుదుర్చుకున్నారు. ఇందుకోసం ఈడీ అధికారికి గాలి జనార్ధన్‌రెడ్డి కోటి లంచం ఇచ్చినట్లు తెలుస్తోంది. 
 
దీనికి ప్రతిఫలంగా ఆయన అంబిడెంట్ కంపెనీ నుంచి 57 కిలోల బంగారు కడ్డీలు అందుకున్నారు. ఈ కేసు నేపథ్యంలో గాలి జనార్ధన్‌రెడ్డి కోసం వేట కొనసాగుతోంది. ఈ ఒప్పందం గత మార్చిలో కుదిరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బెంగళూరు, బళ్లారి, ఢిల్లీలోని గాలి జనార్ధన్ రెడ్డి నివాసాలపై దాడులు చేసిన పోలీసులు అన్ని చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments