Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీస్ హజారీ కోర్టులో పోలీసులు, లాయర్ల మధ్య ఘర్షణ

Webdunia
శనివారం, 2 నవంబరు 2019 (18:39 IST)
తీస్ హజారీ కోర్టులో పోలీసులు, న్యాయవాదుల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో ఓ పోలీస్ వాహనం తగలబడగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పార్కింగ్ వివాదానికి సంబంధించిన వాదన సందర్భంగా ఒక పోలీసు అధికారి న్యాయవాదిపై కాల్పులు జరిపినట్లు నేషనల్ మీడియా పేర్కొనగా పోలీసు వాహనంపై నిప్పు పెట్టడం ద్వారా న్యాయవాదులు ప్రతీకారం తీర్చుకున్నట్లు తెలిసింది.

నిరసనగా న్యాయవాదులు ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ను కూడా అడ్డుకున్నారు. గాయపడిన న్యాయవాదులను ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ ఆసుపత్రిలో చేర్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments