Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీస్ హజారీ కోర్టులో పోలీసులు, లాయర్ల మధ్య ఘర్షణ

Webdunia
శనివారం, 2 నవంబరు 2019 (18:39 IST)
తీస్ హజారీ కోర్టులో పోలీసులు, న్యాయవాదుల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో ఓ పోలీస్ వాహనం తగలబడగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పార్కింగ్ వివాదానికి సంబంధించిన వాదన సందర్భంగా ఒక పోలీసు అధికారి న్యాయవాదిపై కాల్పులు జరిపినట్లు నేషనల్ మీడియా పేర్కొనగా పోలీసు వాహనంపై నిప్పు పెట్టడం ద్వారా న్యాయవాదులు ప్రతీకారం తీర్చుకున్నట్లు తెలిసింది.

నిరసనగా న్యాయవాదులు ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ను కూడా అడ్డుకున్నారు. గాయపడిన న్యాయవాదులను ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ ఆసుపత్రిలో చేర్చారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments