Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రులూ జాగ్రత్త.. జెల్లీ మిఠాయి తిని చిన్నారి మృతి

Webdunia
సోమవారం, 19 ఆగస్టు 2019 (11:03 IST)
అవును. జెల్లీ మిఠాయి కొనివ్వమని మారాం చేస్తే పిల్లలకు అస్సలు కొనివ్వకండి ఎందుకంటే.. జెల్లీ మిఠాయిని తిన్న చిన్నారి, తల్లి కంటిముందే స్పృహ తప్పి పడిపోయి... ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడు, పెరంబళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెరంబళూరు జిల్లా, అన్నై నగర్ ప్రాంతానికి చెందిన ధర్మరాజ్ భార్య శశిదేవి. 
 
ఈమె తన నాలుగేళ్ల కుమారుడు రంగనాథన్‌ను తీసుకుని షాపుకు వెళ్లింది. ఇలా ఓ కొట్టులో ఐదు రూపాయలకు అమ్మబడే జెల్లీ మిఠాయిని రంగనాథన్‌కు కొనిపెట్టింది. దీన్ని తినిన ఆ చిన్నారి స్పృహ తప్పి పడిపోయాడు. 
 
వెంటనే కుమారుడిని ఆస్పత్రిలో చేర్చిన శశిదేవికి వైద్యులు షాకిచ్చే నిజాన్ని చెప్పారు. అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. దీంతో శశిదేవి బోరున విలపించింది. జెల్లీ మిఠాయి గొంతులో చిక్కుకుపోవడం ద్వారానే చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments