Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడ్డాగా మారిన ఛత్తీస్‌గఢ్‌.. 25 మంది కిడ్నాప్.. నలుగురు హతం

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (17:09 IST)
Mavoists
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం మావోయిస్టులకు అడ్డాగా మారింది. ప్రతిరోజు ఏదో ఒక చోట అలజడి సృష్టించడం, ఘాతుకానికి పాల్పడటం జరుగుతూనే ఉంటాయి. ఇందుకు పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ఆపరేషన్‌ నిర్వహిస్తూ ఉంటారు. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా ప్రతి నిత్యం పోలీసు బలగాలు గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నాయి. అయినా మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. 
 
తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో మావోలు ఘాతుకానికి పాల్పడ్డారు. బీజాపూర్‌ జిల్లాలో మావోలు మెటాపాల్‌ కుస్నార్‌ గ్రామానికి చెందిన 25 మందిని కిడ్నాప్‌ చేశారు. పోలీసు ఇన్‌ఫార్మర్‌ నెపంతో గ్రామస్థులను కిడ్నాప్‌ చేసినట్లు తెలుస్తోంది. 
 
రెండు రోజుల కిందట కిడ్నాప్‌ చేసిన మావోయిస్టులు.. ప్రజా కోర్టు నిర్వహించినట్లు తెలుస్తోంది. వారిలో నలుగురిని హతమార్చారు. అందులో ఐదుగురిని విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన దంతెవాడ, బీజాపూర్‌ జిల్లా సరిహద్దులో శుక్రవారం రాత్రి జరిగినట్లు సమాచారం. ఇంకా 16మంది మావోయిస్టుల చెరలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments