Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ భర్త కన్నుమూత

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (13:22 IST)
భారత తొలి మహిళా రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ పని చేశారు. ఈమె గత 2007 జూలై 25 తేదీ నుంచి 2012 జూలై 25వ తేదీ వరకు ఉన్నారు. అయితే, ఈమె భర్త దేవీసింగ్ షెకావత్ కన్నుమూశారు. ఆయన వయసు 89 యేళ్లు. రెండు రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను మహారాష్ట్రలోని పూణెలో ఉన్న కేఈఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తూ అయితే, శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో ఆయన మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 
 
కాగా, దేవీసింగ్ షెకావత్ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి గత 1985లో శాసన సభ్యుడిగా గెలుపొందారు. పైగా, ఈయన ఒక గొప్ప విద్యావేత్త కావడం గమనార్హం. 1972లో ముంబై విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ డిగ్రీని అందుకున్నారు. అలాగే, అమరావతి నగర తొలి మేయరుగా కూడా పని చేశారు. ఆయన దేశ తొలి మహిళా రాష్ట్రపతిగా రికార్డుపుటలకెక్కాడు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ నేతలు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments