Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత

ఐవీఆర్
గురువారం, 26 డిశెంబరు 2024 (22:43 IST)
భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గురువారం ఢిల్లీలో కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. వయసురీత్యా అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఆయనకు ఇంటివద్దే చికిత్స అందిస్తున్నారు. ఐతే 26వ తేదీ రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఎయిమ్స్ ఢిల్లీ ఎమెర్జెన్సీ వార్డుకి తరలించారు. చికిత్స అందించినప్పటికీ ఆయన ఆరోగ్యం విషమించి 9:51 గంటలకు కన్నుమూసినట్లు ఎయిమ్స్ వైద్యలు ప్రకటించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుధీర్ బాబు జటాధర నుంచి ఫస్ట్ ట్రాక్ సోల్ అఫ్ జటాధర రిలీజ్

Shraddha Srinath: గేమింగ్ డెవలపర్‌గా నటించడం ఛాలెంజ్ గా వుంది: శ్రద్ధా శ్రీనాథ్

OG sucess: త్రివిక్రమ్ వల్లే ఓజీ చేశాం, సక్సెస్ తో మాటలు రావడంలేదు : డివివి దానయ్య

ట్రాన్: అరేస్‌లో నా హీరో జెఫ్ బ్రిడ్జెస్: ఒక లెజెండ్, ది బెస్ట్ అంటున్న జారెడ్ లెటో

NTR: దుష్ట పాత్రలు సాత్విక పాత్రల ధూళిపాళ కు అదృష్టం జి.వరలక్ష్మి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments