భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత

ఐవీఆర్
గురువారం, 26 డిశెంబరు 2024 (22:43 IST)
భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గురువారం ఢిల్లీలో కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. వయసురీత్యా అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఆయనకు ఇంటివద్దే చికిత్స అందిస్తున్నారు. ఐతే 26వ తేదీ రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఎయిమ్స్ ఢిల్లీ ఎమెర్జెన్సీ వార్డుకి తరలించారు. చికిత్స అందించినప్పటికీ ఆయన ఆరోగ్యం విషమించి 9:51 గంటలకు కన్నుమూసినట్లు ఎయిమ్స్ వైద్యలు ప్రకటించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments