Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ మోసం చేశారు.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా : మాజీ జవాను

సమాన స్థాయికి సమాన పింఛను (ఓఆర్ఓపీ) పథకాన్ని అమలు చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోసం చేశారంటూ ఆరోపిస్తూ ఓ మాజీ జవాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మాజీ సైనికుడు రామ్ కిషన్ గరేవాల్. ఆయన జంతర్ మంతర్ వద్ద

Webdunia
బుధవారం, 2 నవంబరు 2016 (11:48 IST)
సమాన స్థాయికి సమాన పింఛను (ఓఆర్ఓపీ) పథకాన్ని అమలు చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోసం చేశారంటూ ఆరోపిస్తూ ఓ మాజీ జవాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మాజీ సైనికుడు రామ్ కిషన్ గరేవాల్. ఆయన జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం కొనసాగిస్తూ, మంగళవారం రాత్రి తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పారు. 
 
ఓఆర్ఓపీకి సంబంధించిన డిమాండ్లను నెరవేర్చడంలో ప్రధాని మోడీ ప్రభుత్వం విఫలమైనందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని తెలిపారు. ఆయన ఏదో విష పదార్థాన్ని సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. హర్యానాలోని భివానీకి చెందిన గరేవాల్ ఓ సూసైడ్ నోట్‌ను తన వద్ద ఉంచుకున్నారు. 6వ, 7వ వేతన కమిషన్ల ప్రయోజనాలను మోడీ ప్రభుత్వం తిరస్కరించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments