Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ మోసం చేశారు.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా : మాజీ జవాను

సమాన స్థాయికి సమాన పింఛను (ఓఆర్ఓపీ) పథకాన్ని అమలు చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోసం చేశారంటూ ఆరోపిస్తూ ఓ మాజీ జవాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మాజీ సైనికుడు రామ్ కిషన్ గరేవాల్. ఆయన జంతర్ మంతర్ వద్ద

Webdunia
బుధవారం, 2 నవంబరు 2016 (11:48 IST)
సమాన స్థాయికి సమాన పింఛను (ఓఆర్ఓపీ) పథకాన్ని అమలు చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోసం చేశారంటూ ఆరోపిస్తూ ఓ మాజీ జవాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మాజీ సైనికుడు రామ్ కిషన్ గరేవాల్. ఆయన జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం కొనసాగిస్తూ, మంగళవారం రాత్రి తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పారు. 
 
ఓఆర్ఓపీకి సంబంధించిన డిమాండ్లను నెరవేర్చడంలో ప్రధాని మోడీ ప్రభుత్వం విఫలమైనందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని తెలిపారు. ఆయన ఏదో విష పదార్థాన్ని సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. హర్యానాలోని భివానీకి చెందిన గరేవాల్ ఓ సూసైడ్ నోట్‌ను తన వద్ద ఉంచుకున్నారు. 6వ, 7వ వేతన కమిషన్ల ప్రయోజనాలను మోడీ ప్రభుత్వం తిరస్కరించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments