Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదురై ఆస్పత్రిలో ఆగిన విద్యుత్ సరఫరా... ఐదుగురు రోగులు మృతి

Webdunia
గురువారం, 9 మే 2019 (10:04 IST)
తమిళనాడు రాష్ట్రంలోని మదురై జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న రోగుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన మదురైలోని రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. 
 
తమిళనాడులోని దక్షిణాది జిల్లాల్లో మంగళవారం రాత్రి బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, వృక్షాలు కూలిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో రాజాజీ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులోని విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 
 
అదేసమయంలో ఆస్పత్రిలోని జనరేటర్ కూడా పనిచేయక పోవడంతో ఐసీయూ విభాగానికి తక్షణం విద్యుత్ సరఫరా చేయలేక పోయారు. ఫలితంగా ఐసీయూ విభాగంలో వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న రోగుల్లో ఐదుగురు చనిపోయారు. ఈ విషాదకర ఘటనపై ఆస్పత్రి డీన్ మరోలా స్పందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

28°C టెంపరేచర్ జానర్‌లో మూవీ సాగదు: నిర్మాత సాయి అభిషేక్

ప్రియదర్శి, పరపతి పెంచే చిత్రం సారంగ పాణి జాతకం: కృష్ణప్రసాద్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments