Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదురై ఆస్పత్రిలో ఆగిన విద్యుత్ సరఫరా... ఐదుగురు రోగులు మృతి

Webdunia
గురువారం, 9 మే 2019 (10:04 IST)
తమిళనాడు రాష్ట్రంలోని మదురై జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న రోగుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన మదురైలోని రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. 
 
తమిళనాడులోని దక్షిణాది జిల్లాల్లో మంగళవారం రాత్రి బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, వృక్షాలు కూలిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో రాజాజీ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులోని విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 
 
అదేసమయంలో ఆస్పత్రిలోని జనరేటర్ కూడా పనిచేయక పోవడంతో ఐసీయూ విభాగానికి తక్షణం విద్యుత్ సరఫరా చేయలేక పోయారు. ఫలితంగా ఐసీయూ విభాగంలో వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న రోగుల్లో ఐదుగురు చనిపోయారు. ఈ విషాదకర ఘటనపై ఆస్పత్రి డీన్ మరోలా స్పందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments