Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిపై గ్యాంగ్ రేప్: చంపేస్తారేమోనని చెప్పలేదు కానీ ఆమె చనిపోయింది

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (17:10 IST)
అత్యాచారాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మారిపోతోంది. కామాంధులు యువతులను బలి తీసుకుంటున్నారు. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా వారు ఏమాత్రం భయపడటంలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెండ్రోజుల క్రితం ఓ యువతిపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారని పాల్పడ్డారు. బాధితురాలు చికిత్స పొందుతూ గురువారం మరణించింది. ఈ విషయం ఆమె చనిపోయాక వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హమీపూర్ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసారు. ఇంటికి వచ్చి తమ కుమార్తె పరిస్థితి చూసిన ఆమె తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమెకి గత రెండు రోజులుగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఐతే గురువారం ఆమె పరిస్థితి విషమించి కన్నుమూసింది.
 
కాగా అత్యాచారం జరిగినట్లు పోలీసులకి ఫిర్యాదు అందలేదు. దీనిపై బాధితురాలి తండ్రి స్పందిస్తూ... కేసు పెడితే తమను చంపేస్తారన్న భయంతో పోలీసులకి ఫిర్యాదు చేయలేదన్నాడు. తన కుమార్తెపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారని చెప్పాడు. దీనితో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం