Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే కుటుంబానికి చెందిన ఆ ఐదుగురు ఎలా మృతి చెందారు..

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (16:33 IST)
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం హర్యానాలో కలకలం రేపింది. ఈ ఘటనలో కుటుంబ పెద్ద ఉరేసుకుని ఉండగా.. అతని భార్య, ముగ్గురు పిల్లలు మరో గదిలో నేలపై పడి ఉన్నారు. ఈ విషాద ఘటన హర్యానాలోని పాల్వాల్‌ జిల్లాలోని ఔరంగాబాద్ గ్రామంలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ఔరంగాబాద్‌ గ్రామంలో బుధవారం ఉదయం నరేష్ ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాలేదు. చాలా సేపు ఎలాంటి కదలికలు లేకపోవడంతో స్థానికులు వారి ఇంటి తలుపులు తెరిచి చూశారు. అక్కడ నరేశ్ (33) ఉరేసుకుని కనిపించాడు. అతని భార్య ఆర్తి(30), పిల్లలు భావన (9), సంజయ్(7), బంధువుల కూతురు రవిత(11)ల మృతదేహాలు నేలపై పడి ఉన్నాయి. 
 
నరేష్ తండ్రి ఫిర్యాదు మేరకు పాల్వాల్ నగర పోలీసు బృందం ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం నరేష్ తన భార్య, పిల్లలకు విషం ఇచ్చి వారు చనిపోయిన తర్వాత అతను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments