Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్ రాష్ట్రంలో భారీ ఎన్‌కౌంటర్ - ఐదుగురి మావోల హతం

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (09:45 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఐదుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు మావోలకు బుల్లెట్ గాయాలు తగలడంతో వారు గాయపడ్డారు. అలాగే సంఘటనా స్థలం నుంచి మావోల డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
జార్ఖండ్ రాష్ట్రంలోని పలాము - ఛాత్రా జిల్లాలోని సరిహద్దులో నక్సల్స్ దాగివున్నారన్న సమాచారంతో జార్ఖండ్ పోలీసులు, సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్ఎపీఎఫ్) సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా ఇరు వర్గాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగినట్టు ఛాత్రా ఎస్పీ రాకేశ్ రంజన్ తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు చనిపోయారని, మరికొందరు బుల్లెట్ గాయాలైనట్టు పేర్కొన్నారు. 
 
ఘటనా స్థలం నుంచి ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అలాగే, భారీ మొత్తంలో ఆయుధాలతో పాటు ఇతర సామాగ్రిని చేసుకున్నట్టు ఎస్పీ వివరించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారిలో రూ.25 లక్షల రివార్డు ఉన్న స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు గౌతమ్ పాశ్వాన్ కూడా ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments