Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంట్ అనెక్స్ భవనంలో అగ్నిప్రమాదం...

Webdunia
సోమవారం, 17 ఆగస్టు 2020 (08:56 IST)
ఢిల్లీలోని పార్లమెంట్ అనెక్స్ భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఒక్కసారిగా హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు ఆరో అంతస్తులో వచ్చాయి. దీంతో హుటాహుటిన ఐదు ఫైరింజన్లు ఘటనా స్థలికి చేరుకుని... మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. 
 
ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు ప్రకటించారు. షాట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించిందని, అయినా... దర్యాప్తు ప్రారంభిస్తామని అధికారులు స్పష్టంచేశారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouni Roy: విశ్వంభరలో పాట కోసం రూ.45 లక్షలు తీసుకున్న మౌని రాయ్

Mahavatar Narasimha: మహావతార్ నరసింహను పవన్ కళ్యాణ్ చూస్తారనుకుంటా.. అల్లు అరవింద్

Raashii Khanna : బాలీవుడ్ ప్రాజెక్టును కైవసం చేసుకున్న రాశిఖన్నా

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments