Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ ఆస్పత్రి బేస్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం... రోగుల తరలింపు

Webdunia
ఆదివారం, 30 జులై 2023 (13:14 IST)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఉన్న రాజస్థాన్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఆస్పత్రిలోని బేస్‌మెంట్‌లో ఈ ప్రమాదం సంభవించడంతో అందులోని 125 మంది రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు సాహిబాగ్ పోలీస్ స్టేషన్‌ అధికారి తెలిపారు. 
 
అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ముందు జాగ్రత్త చర్యగా ఆస్పత్రిలోని రోగులందరినీ ఇతర ఆస్పత్రులకు తరలించారు. అగ్నిమాపకదళ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ఈ ఆస్పత్రిని చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తుంది. అయితే, అగ్నిమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamanna: ఓదెల 2లో మేకప్ లేకుండా భైరవి క్యారెక్టర్ చేయడం అదృష్టం : తమన్నా భాటియా

Sai Pallavi: రాత్రి 9 గంటలకల్లా నిద్రపోతాను.. ఉదయం 4గంటలకల్లా నిద్రలేస్తాను.. సాయిపల్లవి

రాజమౌళి వల్లే సినిమా ఒక్కటైంది, మేం తెలుగు సినిమాలు చూస్తాం : మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్

Sridevi: అమ్మా.. కాకినాడ శ్రీదేవి.. కృతిశెట్టి, శ్రీలీల, వైష్ణవిలా కావొద్దు.. కాస్త వెరైటీగా ఆలోచించు..?

Ivana: లవ్ టుడే.. ఆ కళ్ళతో కట్టిపారేసింది.. శ్రీదేవి, మీనా, రాశి బాటలో ఇవానా!?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments