Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ ఆస్పత్రి బేస్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం... రోగుల తరలింపు

Webdunia
ఆదివారం, 30 జులై 2023 (13:14 IST)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఉన్న రాజస్థాన్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఆస్పత్రిలోని బేస్‌మెంట్‌లో ఈ ప్రమాదం సంభవించడంతో అందులోని 125 మంది రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు సాహిబాగ్ పోలీస్ స్టేషన్‌ అధికారి తెలిపారు. 
 
అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ముందు జాగ్రత్త చర్యగా ఆస్పత్రిలోని రోగులందరినీ ఇతర ఆస్పత్రులకు తరలించారు. అగ్నిమాపకదళ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ఈ ఆస్పత్రిని చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తుంది. అయితే, అగ్నిమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments