Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాల్చి పడేసిన సిగరెట్ పీక... 150 కార్లను బుగ్గి చేసింది...(Video)

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (16:11 IST)
కాల్చి పడేసిన ఓ సిగరెట్ పీక 150 కార్లను బుగ్గి చేసింది. ఈ ఘటన బెంగళూరులోని యలహంక ఎయిర్‌బేస్‌ స్టేషన్‌ సమీపంలో ఏరో ఇండియా షో-2019 జరుగుతుండగా చోటుచేసుకుంది. శనివారం నాడు ఉదయం ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన జరుగుతోంది. ఇంతలోనే కార్ పార్కింగ్ ఏరియా నుంచి పెద్ద ఎత్తున మంటలు రావడం మొదలయ్యాయి. అంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. 
 
పార్కింగ్ ఏరియాలోకి వచ్చేలోపే మంటలు విపరీతంగా అన్నివైపులా చుట్టేశాయి. పార్కింగ్ ఏరియాలో మొత్తం 200 కార్లు వుండగా చూస్తుండగానే 150 కార్లు కాలిపోయాయి. హుటాహుటిన అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓ కారులో షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని కొందరు అంటుంటే... ఓ వ్యక్తి కాల్చి పడేసిన సిగరెట్ వల్ల ఈ ఘటన జరిగిందంటున్నారు. విచారణలో నిజం తేలాల్సి వుంది.. వీడియో చూడండి..

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments