షీనాబోరా మర్డర్ ప్లాన్ విని జడుసుకున్నా: ఇంద్రాణి డ్రైవర్

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన షీనా బోరా హ‌త్య కేసులో అరెస్టయిన ఇంద్రాణి డ్రైవర్ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. షీనాబోరా మర్డర్ కేసు ప్లాన్ విని జడుసుకున్నానని ఆ కేసు విచారణలో న్యాయమూర్తికి అప్రూవర

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2017 (09:25 IST)
దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన షీనా బోరా హ‌త్య కేసులో అరెస్టయిన ఇంద్రాణి డ్రైవర్ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. షీనాబోరా మర్డర్ కేసు ప్లాన్ విని జడుసుకున్నానని ఆ కేసు విచారణలో న్యాయమూర్తికి అప్రూవర్‌గా మారిన ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ తెలిపాడు. ఈ హత్యలో తాను భాగమైనందుకు ఎలాంటి డబ్బులు డిమాండ్ చేయలేదన్నాడు.
 
2012 స్కైప్‌లో ఇంద్రాణి.. షీనాబోరా హత్య గురించి ఐదారు సార్లు మాట్లాడిందని శ్యామ్ వర్ రాయ్ చెప్పాడు. అతని వద్ద సెప్టెంబర్ నాలుగో తేదీ వరకు విచారణ జరుగనుంది. 2012లో షీనా బోరా హత్య జరిగింది. 2015 ఆగస్టులో ఈ ఘోర ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
 
కాగా, ఇంద్రాణి ముఖర్జీ తన కన్న కూతురు షీనా బోరాను మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యాంరాయ్‌తో కలిసి హత్య చేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని గుర్తుపట్టకుండా కాల్చేసి రాయగఢ్ జిల్లాలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో పడవేశారు. హత్యోదంతం బయట పడటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తర్వాత కాలంలో కేసును సీబీఐకి అప్పగిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ అధికారులు విచారిస్తున్న సంగతి విదితమే.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments