Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిపుర సీఎం తల తెచ్చిన వ్యక్తికి రూ.5.5 లక్షలు : ఎఫ్‌బిలో ఫత్వా

త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ తలకు వెల కట్టారు. ఈ మేరకు గుర్తు తెలియని దుండగుడు ఒకడు సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో ఫత్వా జారీ చేశాడు.

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2017 (06:29 IST)
త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ తలకు వెల కట్టారు. ఈ మేరకు గుర్తు తెలియని దుండగుడు ఒకడు సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో ఫత్వా జారీ చేశాడు. 
 
త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ తలను తెచ్చిన వ్యక్తికి 5.5 లక్షల రూపాయల ఇస్తానంటూ ఫేస్‌బుక్‌లో ఫత్వా జారీ చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 
 
నిందితుడు ఇండొర్ నుంచి ఈ పోస్టు పెట్టినట్టుగుర్తించారు. ఐపీ అడ్రెస్ ఆధారంగా ఈ కేసును పోలీసులు ఛేదించే ప్రయత్నంలో ఉన్నారు. కాగా, తనను తాను వామపక్ష వ్యతిరేక మండలి కార్యకర్తగా ఆ దుండగుడు పేర్కొన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments