Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిపుర సీఎం తల తెచ్చిన వ్యక్తికి రూ.5.5 లక్షలు : ఎఫ్‌బిలో ఫత్వా

త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ తలకు వెల కట్టారు. ఈ మేరకు గుర్తు తెలియని దుండగుడు ఒకడు సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో ఫత్వా జారీ చేశాడు.

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2017 (06:29 IST)
త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ తలకు వెల కట్టారు. ఈ మేరకు గుర్తు తెలియని దుండగుడు ఒకడు సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో ఫత్వా జారీ చేశాడు. 
 
త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ తలను తెచ్చిన వ్యక్తికి 5.5 లక్షల రూపాయల ఇస్తానంటూ ఫేస్‌బుక్‌లో ఫత్వా జారీ చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 
 
నిందితుడు ఇండొర్ నుంచి ఈ పోస్టు పెట్టినట్టుగుర్తించారు. ఐపీ అడ్రెస్ ఆధారంగా ఈ కేసును పోలీసులు ఛేదించే ప్రయత్నంలో ఉన్నారు. కాగా, తనను తాను వామపక్ష వ్యతిరేక మండలి కార్యకర్తగా ఆ దుండగుడు పేర్కొన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments